Breaking News

చరితార్థులు

  • విప్లవాగ్ని చాకలి అయిలమ్మ
    ‘ఈ భూమి నాది.. పండించిన పంటనాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా పాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అంటూ మాటలను తూటాలుగా మల్చుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ … Read more
  • సమతను నేర్పిన మహర్షి
    దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా … Read more
  • నిజాం కుమార్తె కన్నుమూత
    సారథి న్యూస్​ : చార్మినార్‌ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్‌ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 … Read more
  • దేశమంతా విజయ్ ​దివస్
    ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్‌ను కబళించేందుకు పాకిప్తాస్​ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికీ 21 ఏళ్లు. ఈ సందర్భంగా దేశమంతా విజయ్​దివస్​ను జరుపుకుంటోంది. ఏం జరిగిందంటే..ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాకిస్తాన్.. ‘భారత్‌తో … Read more
  • పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు
    సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న … Read more
  • పీవీ.. రాజఠీవి
    సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. … Read more
  • సారస్వతమూర్తి సినారె
    జూన్‌ 12న సినారె వర్ధంతి ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకుకలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె.. విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ … Read more
  • దళిత చైతన్య ప్రతీక.. భాగ్యరెడ్డి వర్మ
    మే 22న భాగ్యరెడ్డి వర్మ జయంతి శతాబ్దాల పర్యంతపు చావు డప్పుల వెనుక.. శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనం, గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను … Read more
  • బసవేశ్వరుడు విశ్వగురువు
    పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురువుగా పేరొందారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని  బాగేవారి వీరి జన్మస్థలం. బసవేశ్వరుడు 1134 లో వైశాఖ శుద్ధ తదియ రోజున(అక్షయ తృతీయ) అనగా సరిగ్గా … Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d