Breaking News

సీఎం రిలీఫ్​పండ్​ పేదలకు వరం

సీఎం రిలీఫ్​పండ్​ చెక్కుల పంపిణీ

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్​ఫండ్​ పేదలపాలిట వరంలా మారిందని నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పేర్కొన్నారు. సోమవారం నిజాంపేట మండలం నార్లాపూర్​కు చెందిన రాజశేఖర్​కు ఆయన రూ.14 వేల సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కును అందజేశారు. ఆయన వెంట నార్లాపూర్ సర్పంచ్ అమర్​సేన్​రెడ్డి, తిరుపతి తదితరులు ఉన్నారు.