![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ktr-2.jpeg?fit=900%2C600&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చరిత్ర సాహిత్యం, శిల్పకళ గురించి వర్ణించే ఈ పాట హత్తుకుందని’ తెలిపారు. మంత్రి చేతులమీదుగా విడుదల చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.