![ఏపీ డిప్యూటీ స్పీకర్కు కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/kona-raghupathi-2f.jpg?fit=450%2C369&ssl=1)
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్కోన రఘుపతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.