Breaking News

షోయబ్

మేమిద్దరం పంజాబీలం

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా ప్లేయర్లపై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. కోహ్లీ, తాను పంజాబీలమని, తమ ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘నేను, కోహ్లీ మంచి స్నేహితులం. అయితే మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. ఇందులో తేడా లేదు. మా స్వభావం ఒకేలా ఉంటుంది. ఇద్దరం పంజాబీలం కాబట్టి. విరాట్ కు దూకుడు ఎక్కువ. ఆటలో ఇలానే ఉండాలి. నా కన్నా జూనియర్ అయినా చాలా గౌరవిస్తాను. కోహ్లీ […]

Read More