సారథిన్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థలను ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఫస్టియర్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు […]