ప్రస్తుతం బాలీవుడ్లో రైజింగ్ హీరోయిన్ల జాన్వీకపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు.. కపూర్ వంశపు రాజకుమారి. ‘ధడక్’ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజాల సపోర్ట్తో తన కెరీర్ను భాగానే ప్లాన్ చేసుకుంటోంది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలూ చేసేది లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్లు పూర్తయి రిలీజ్కు దగ్గరలో ఉన్న సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసేందుకు చాలామంది ఆసక్తి […]