ఈ పరిస్థితుల్లో నైపుణ్యమే కీలకం వర్చువల్ మీటింగ్లో మాట్లాడిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనకు సరికొత్త చాలెంజ్లను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ యూత్ స్కిల్ డేను పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ స్కిల్స్కు పదును పెట్టాలని మోడీ చెప్పారు. ‘మీ స్కిల్స్ను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితమిచ్చారు. కొత్త కొత్త […]