సారథి న్యూస్, హైదరాబాద్: ఇండో- చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆమె బీఆర్ కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సంతోషికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్నిరోజుల క్రితమే ఆమెకు నియామక పత్రాన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల చైనా సైనికుల దాడిలో అసువులు బాసిన కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్–1 కేడర్)గా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నం.80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె నెలరోజుల్లో సం బంధిత శాఖ కమిషనర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ జీఓ ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270 […]