Breaking News

RAMDEVBABA

‘పతంజలి’ తప్పుదోవపట్టిస్తోంది

‘పతంజలి’ తప్పుదోవపట్టిస్తోంది

జైపూర్‌‌: కరోనాకు మందు కనిపెట్టామని, దాని ద్వారా వంద శాతం రోగం నమయమవుతుందని చెబుతూ యోగా గరువు రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. వాళ్లంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజస్థాన్‌ జైపూర్‌‌లోని జ్యోగినగర్‌‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేశారు. యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ, నిమ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌‌ బల్బీర్‌‌ సింగ్‌ తొమార్‌‌, డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ అనురాగ్‌ తొమార్‌‌, సైంటిస్ట్‌ అనురాగ్‌ వర్షణేపై […]

Read More