Breaking News

RAJAGHRUHA

దాడిచేసిన వారిని శిక్షించాలి

దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, చారకొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా చారకొండ మండలం చంద్రాయన్​పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గడ్డమీది బాల్​రాం, ఎర్ర గెల్వయ్య, శంకర్, స్వేరోస్ చారకొండ మండలం ప్రధాన కార్యదర్శి పల్లె వెంకటయ్య, డీఎస్ మాస్ చారకొండ మండల డైరెక్టర్ ఎర్ర […]

Read More