Breaking News

NACHARUPALLY

నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాచారుపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం చేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​ ఆశీస్సులతో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా సకల వసతులతో ఇళ్లు ఇచ్చామన్నారు. ‘గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా సీఎం కేసీఆర్​ వరం ఇచ్చారని’ లబ్ధిదారులు కొనియాడారు. కార్యక్రమంలో సుడా […]

Read More