Breaking News

MUMBAI CRICKET

ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు

ఇంటికే పరిమితమైన ముంబై క్రికెటర్లు ముంబై: దేశవ్యాప్తంగా స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో చాలామంది క్రీడాకారులు ఔట్​ బోర్​ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ ముంబై క్రికెటర్లు రహానె, రోహిత్, పృథ్వీ మాత్రం ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. ప్రాక్టీస్‌ చేసేందుకు వీళ్లు మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండడంతో ముంబై మొత్తాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్‌ రెడ్‌ జోన్‌గా ప్రకటించింది. దీంతో స్థానికంగా ఉడే వాంఖడే, బాంద్రాకుర్లా, సచిన్ టెండూల్కర్ […]

Read More