Breaking News

MS SWAMY NATHAN

స్వామినాథన్​సిఫార్సులు అమలు చేయాలి

స్వామినాథన్ ​సిఫార్సులు అమలు చేయాలి

సారథి న్యూస్, రామాయంపేట: ప్రొఫెసర్ ​ఎంఎస్ ​స్వామినాథన్, జయంతి ఘోష్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు దుబాసి సంజీవ్ డిమాండ్​ చేశారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశంలో 60శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో రైతులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. […]

Read More