Breaking News

MANIRATNAM

మల్టీస్టారర్​​గా తండ్రీ కొడుకులు

వైవిధ్యభరితమైన సినిమాలు చేయడంలో చియాన్ విక్రమన్ ను మించిన వారు లేరు. అజయ్ జ్ఞనాముత్తు దర్శకత్వంలో కోబ్రా, మణిర్నతం డైరెక్షన్​లో పొన్నియన్ సెల్వన్ వంటి భారీబడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న విక్రమ్ ‘పేట’ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు. సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది. విక్రమ్​కు 60వ చిత్రమైన ఈ క్రేజీ ప్రాజెక్టులో తన తనయుడు ధృవ్ కూడా కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు తండ్రీకొడుకులిద్దరూ ఒకరికొకరు పోటాపోటీగా కనిపించనున్నారట. […]

Read More