Breaking News

JOGUALAMBA

గ్రహణం ఎఫెక్ట్​

సారథి న్యూస్​, అలంపూర్​: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన తెలంగాణలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చూడామణి సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం అర్చకులు మూసివేశారు. ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. శుద్ధి సంప్రోక్షణ తర్వాత ప్రత్యేకపూజలు చేసి మహా మంగళహారతితో సోమవారం ఆలయాన్ని తెరవనున్నారు.

Read More