సారథి న్యూస్, చిన్నశంకరంపేట/ నిజాంపేట: సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గౌడసంఘం నేతలు కొనియాడారు. మంగళవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 370 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోనూ గౌడసంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ పెత్తందారివ్యవస్థపై పోరాడిన యోధుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు […]