Breaking News

ICDS PD

నేడు ‘వైఎస్సార్​సంపూర్ణ పోషణ’ ప్రారంభం

నేడు ‘వైఎస్సార్​ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ పథకాన్ని ఈనెల 7న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి క్యాంపు ఆఫీసు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ​ద్వారా ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లావ్యాప్తంగా గర్భిణులు 38,258 మంది, బాలింతలు 42,259 మంది, లక్ష మందికిపైగా చిన్నారులు లబ్ధిపొందుతారని వివరించారు. అంగన్​వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం కిట్​ను అందజేస్తారని పీడీ భాగ్యరేఖ […]

Read More