Breaking News

COVIDWARD

100 పడకలతో కోవిడ్ వార్డు

100 పడకలతో కోవిడ్ వార్డు

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన 100 పడకల ప్రత్యేక కోవిడ్​ వార్డు, ఐసోలేషన్​ బ్లాక్​ను మంత్రి హరీశ్​రావు బుధశారం ప్రారంభించారు. డాక్టర్లు, వైద్యసిబ్బందితో ఆయన మాట్లాడారు. చిరునవ్వుతో వైద్యం అందిస్తే రోగం నయమవుతుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, స్టాఫ్​నర్సుల సంఖ్యను పెంచుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్​వెంకట్రామరెడ్డి, జిల్లా వైద్యాధికారులు, టీఆర్ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More