Breaking News

BSP State

జవాన్లకు సాయమే అందలేదు

జవాన్లకు సాయమే అందలేదు

రైతులకు అందడానికి ఎన్ని యుగాలు పడుతుందో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ప్రవీణ్‌ కుమార్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: గల్వాన్‌ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం ఇంకా అందలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా చేస్తున్న నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు తాజాగా సీఎం కేసీఆర్‌ ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. కాగా, అప్పుడెప్పుడో జవాన్లకు ప్రకటించిన సాయమే ఇంకా అందలేదు.. మరి రైతులకు […]

Read More