Breaking News

BLOODCAMP

రక్తదానం అభినందనీయం

మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్, మెదక్: తలసేమియా బాధితులు, గర్భిణుల కోసం టీఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు, కార్యదర్శి దొంత నరేందర్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ప్రారంభించారు. రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకుడు […]

Read More