Breaking News

BACK

రిలయన్స్​కు నష్టం

ముంబై: ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నాలుగు స్థానాలు పడిపోయారు. రిలయన్స్‌ యాన్యువల్‌ మీటింగ్‌లో ముఖేశ్ చేసిన ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు 6శాతం పడిపోయాయి. దీంతో ఆయనకు దాదాపు 2.5 బిలియన్‌ డాలర్ల నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న ముఖేశ్‌ 10వ స్థానానికి పడిపోయారు. వారెన్‌ బఫెట్‌, లారీ పేజ్‌, ఎల్‌ముస్క్‌, సర్జీ బ్రిన్‌ ముందుకు వెళ్లిపోయారు. రిలయన్స్‌ – సౌదీ అరామ్‌కో […]

Read More