Breaking News

APOLLO HOSPITAL

మెట్రోలో గుండె పదిలంగా.. ‘అపోలో’కు

మెట్రోలో గుండె పదిలంగా..

సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వ్యక్తి చనిపోయి మరొకరికి ప్రాణం పోశాడు. బ్రెయిన్​ డెడ్​ అయిన సదరు వ్యక్తి గుండెను మరొకరికి అమర్చేందుకు మెట్రో రైలు ద్వారా నిమిషాల్లో తీసుకెళ్లారు డాక్టర్లు. వివరాల్లోకెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​కు చెందిన వరకంతం నరసింహారెడ్డి(45) ఆదివారం అధిక రక్తపోటుతో ఎల్బీ నగర్ లోని ​కామినేని ఆస్పత్రిలో చేరాడు. బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో మరొకరికి ఆ గుండెను అమర్చేందుకు జూబ్లీహిల్స్ అపోలో ప్రముఖ […]

Read More