సారథి న్యూస్, హుస్నాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 15ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ హుస్నాబాద్ లో ఉండడం ద్వారా ఏటా 1500 నుంచి 2000 మంది విద్యకు దూరమైన యువతీ యువకులకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం […]