Breaking News

AMAVASYA

మహాలయపక్షం విశిష్టత ఏమిటో తెలుసా..?

మహాలయపక్షం విశిష్టత.. తెలుసా?

భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం మహాలయ పక్షం. ఈ పక్షంలో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలాన్ని కోరుతానని ప్రతీతి. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షంల్లో పితృతర్పణాలు, యథావిధిగా శ్రాద్ధవిధులు నిర్వహిస్తే పితృదేవతలు ఏడాదంతా తృప్తిచెందుతారని చెబుతుంటారు. వంశాభివృద్ధి జరిగి ఉత్తమ గతిని పొందుతారట. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, నిర్ణయ దీపికా గ్రంథాల్లో పేర్కొన్నారు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదం, కృష్ణపక్షం పితృపదం, అదే మహాలయపక్ష. మహాలయమంటే.. ‘మహాన్ ఆలయః, […]

Read More