Breaking News

TELANGANA

కరెంట్​ బిల్లులు చెల్లించాల్సిందే

కరెంట్​ బిల్లులు చెల్లించాల్సిందే

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తప్పనిసరి అధికారులతో సమీక్షించిన సీఎస్​ సోమేశ్​కుమార్​ సారథి న్యూస్​, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు అన్నిపంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతినెలా తప్పనిసరిగా కరెంట్​ బిల్లులు చెల్లించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయి బిల్లులపై వారంలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. […]

Read More
తెలంగాణలో 1,986 కేసులు,

తెలంగాణలో 1,986 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 62,703కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 16,796 ఉన్నాయి. జిల్లాల వారీగా..అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 29, జనగాం 21, జోగుళాంబ గద్వాల 32, కామారెడ్డి 46, కరీంనగర్ ​116, ఖమ్మం […]

Read More
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్​ మున్సిపల్​ అధికారులకు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలు విధించేందుకు మున్సిపల్​శాఖ సిద్ధమైంది. ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్రంలోని మున్సిపాలిటీల అధికారులకు సూచించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. రిటైలర్లు, వ్యాపారులు ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు జరపకుండా […]

Read More
జంతు వధ ఆపండి

జంతు వధ ఆపండి

హైదరాబాద్‌: ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్‌ శశికళ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బక్రీద్‌ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని తెలిపింది. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని పేర్కొంది. మాంసం దుకాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ […]

Read More
తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

తెలంగాణలో 1,811 పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్​భూపాలపల్లి 20, జోగుళాంబ […]

Read More
బకాయి జీతం వస్తలేదు

బకాయి జీతం వస్తలేదు

కూలి పనులకు వెళ్తున్న విద్యావలంటీర్లు కరోనా ప్రభావంతో బతుకులు ఆగమాగం పెండింగ్ జీతాలైనా ఇవ్వండని వేడుకోలు :: సుంకే కుమార్,​ కౌడిపల్లికరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ.. మరోవైపు ప్రాణాలను హరించేస్తోంది. ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయి బతుకుజీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలవారి జీతంతో బతికే కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కరోనా పుణ్యమా! అని ఉన్నత చదువులు చదివిన విద్యావలంటీర్లు రోజువారీ […]

Read More
అన్నింటికీ సౌలత్​ ఉండాలె

అన్నింటికీ సౌలత్​ ఉండాలె

నూతన సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులను సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో అందరూ పనులు చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల […]

Read More
​ తెలంగాణలో 1,764 కరోనా కేసులు

తెలంగాణలో 1,764 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​:​ తెలంగాణలో బుధవారం 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 43,751 మంది డిశ్చార్జ్​ కాగా, 492 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 9,178 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి 30, హైదరాబాద్ 509, […]

Read More