Breaking News

రెవెన్యూశాఖ

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ ​పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్​వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.

Read More

రెవెన్యూశాఖలో భారీగా అక్రమాలు

సారథిన్యూస్​, ఖమ్మం: రెవెన్యూశాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని గోండ్వానా సంక్షేమపరిషత్​ నాయకుడు విద్యాసాగర్​ ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా కోయవీరాపురంలో పర్యటించి ప్రజల భూసంబంధిత సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసి గ్రామమైన కోయవీరాపురం రెవెన్యూ అధికారుల అక్రమాలతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయనవెంటన గిరిజనసంఘం నాయకులు చాప శాంతమ్మ, సోడి రాంబాయి, పీర్ల చెన్నమ్మ తదితరులు […]

Read More