Breaking News

మాదిరెడ్డి ప్రతాప్

ఏపీలోనూ బస్సులు షురూ

70 శాతం సర్వీసులు మాత్రమే: ఏపీఎస్ఆ​ర్టీసీ ఎండీ సారథి న్యూస్​, విజయవాడ: గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆ​ర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. నెమ్మదిగా సంస్థ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో సమారు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర […]

Read More