Breaking News

బోసుపల్లి ప్రతాప్

మనోజ్ కుటుంబాన్నిఆదుకోండి

సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి) : విధి నిర్వహణలో కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించి, అతని ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బచ్చి గళ్ల రమేష్ ఆధ్వర్యంలో ఈనెల 7న విధి నిర్వహణలో మృతిచెందిన టీవీ రిపోర్టర్ మనోజ్ కుమార్ […]

Read More