Breaking News

పీఎం కేర్స్

బ్యాంకుల నుంచి భారీగా..

బ్యాంకుల నుంచి భారీగా..

పీఎం కేర్స్‌కు రూ.349 కోట్ల విరాళం సీఎస్ఆర్ కింద అంద‌జేసిన ప్ర‌భుత్వ బీమా సంస్థ‌లు న్యూఢిల్లీ : క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి, దానిపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి త‌గిన స‌దుపాయాలు క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రైమ్ మినిస్ట‌ర్ సిటిజ‌న్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్‌ ఎమ‌ర్జెన్సీ సిట్యూయేష‌న్స్ (పీఎంకేర్స్‌)కు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌ల నుంచి భారీగా విరాళాలు అందాయి. సుమారు ఏడు ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, బీమా సంస్థ‌లు క‌లిపి ఈ […]

Read More
మోడీ విరాళం రూ.2.25 లక్షలు

ప్రధాని మోడీ విరాళం రూ.2.25 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]

Read More