Breaking News

నేను సైతం

నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

సారథి న్యూస్, హుస్నాబాద్: గ్రామాల్లో నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కొహెడ మండలం బత్తులవానిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఒక్కో సీసీ కెమెరా 24గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ గ్రామానికి రక్షణగా నిలుస్తుందన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు […]

Read More