న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటి నుంచి చైనా పవర్ ఎక్విప్మెంట్ను ఇంపోర్ట్ చేసుకోదని కేంద్రమంత్రి ఆర్కే. సింగ్ అన్నారు. బోర్డర్లో చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఎక్విప్మెంట్ను చైనా ‘టార్జన్ హార్స్’గా ఉపయోగించి పవర్గ్రిడ్ షట్డౌన్ చేసే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండిన్ కంపెనీలు ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలని కేంద్రపవర్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సైబర్ ఎటాక్స్ చేసే అవకాశం లేకుండా గవర్నమెంట్ చర్యలు […]