Breaking News

గోల్కొండ

టూంబ్స్కు పూర్వ వైభవం

టూంబ్స్​కు పూర్వ వైభవం

కుతుబ్‌‌షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం…. హైదరాబాద్‌‌ గోల్కొండ సమీపంలోని చారిత్రక కుతుబ్‌‌షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం సంతరించుకున్న తారామతి, ప్రేమావతి టూంబ్స్​‌ను అమెరికా రాయబారి కెన్నెత్‌ ‌ఐ జస్టర్‌‌ఇటీవల ప్రారంభించారు. ఈ రెండింటి మరమ్మతులు, పూర్వ వైభవ పనుల కోసం అమెరికా రాయబార కార్యాలయం గతేడాది ఫిబ్రవరిలో 1,03,000 డాలర్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆగాఖాన్‌‌ట్రస్ట్‌‌.. మసీదులకు మరమ్మతులు చేయించడంతో.. అవి నవ్యకళను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి కెన్నెత్‌‌ఐ జస్టర్‌‌మాట్లాడుతూ.. […]

Read More