Breaking News

కొంగల

క్రికెట్ చాంపియన్​కొంగాల టీమ్​

క్రికెట్ చాంపియన్ ​కొంగల టీమ్​

సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​లో కొంగల జట్టు చాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్​లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 […]

Read More