Breaking News

అడ్వొకేట్ జనరల్

జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో వాయిదాపడిన టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే ఎగ్జామ్స్​ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.మంగళవారం విచారణ […]

Read More