Breaking News

Day: June 4, 2020

టెస్టుల్లో నేను బ్యాకప్ సీమర్ నే..

టెస్టుల్లో నేను బ్యాకప్ సీమర్ నే..

న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తర్వాత టెస్ట్ లు ఆడడం తన ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకమైన తాను.. టెస్ట్ ల్లో ఆడేందుకు తొందరపడబోనని చెప్పాడు. ‘ఏ రకంగా చూసిన టెస్ట్ ఫార్మాట్లో నేను బ్యాకప్ సీమర్ నే. ఎవరైనా గాయడినా, టీమ్ సమతుల్యం కోసమే నన్ను ఎంచుకుంటారు. అదే వన్డే, టీ20 ఫార్మాట్ లో అలా కాదు. ఆల్ రౌండర్ గా […]

Read More
బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

బౌలర్లు.. తస్మాత్ జాగ్రత

ముంబై: అసలే సుదీర్ఘమైన విరామం… ఆపై విశ్రాంతి వల్ల వచ్చే ఉత్సాహం.. దీనికితోడు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామనే ఆతృత.. ఈ అంశాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెటర్ల కొంప ముంచుతాయని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అందుకే ఆట మొదలయ్యాక బౌలర్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. లేకపోతే గాయాల బెడద తప్పదన్నాడు. ‘క్రికెటర్లు గాయపడకుండా టీమ్ మేనేజ్ మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరంభంలో శిక్షణ స్వల్పస్థాయిలో ఉండేలా ప్రణాళికలు వేయాలి. రోజులు గడిచేకొద్ది […]

Read More
పాక్ ను దెబ్బకొట్టాలనే..

పాక్ ను దెబ్బకొట్టాలనే..

న్యూఢిల్లీ: గత వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ అవకాశాలు దెబ్బకొట్టే విధంగా భారత జట్టు ప్రవర్తించిందని ఆ దేశ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. పాక్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. కోహ్లీసేనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రదర్శనలో తేడా చూపెట్టిందన్నాడు. అందుకే కచ్చితంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కావాలని ఓడిపోయిందని విమర్శించాడు. ‘ఇంగ్లండ్ తో లీగ్ మ్యాచ్ లో భారత్ చెత్తగా ఆడింది. వాళ్లు సత్తా మేరకు ఆడితే కచ్చితంగా గెలివాళ్లు. […]

Read More
క్రీడా పురస్కారాల గడువు పొడిగింపు

క్రీడా పురస్కారాల గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల తుది గడువును ఈనెల 22 వరకు కేంద్ర క్రీడాశాఖ పొడిగించింది. క్రీడా అధికారులు, సమాఖ్యలు, అసోసియేషన్ల ప్రతిపాదన లేకుండా.. అథ్లెట్లు ‘సెల్ఫ్ నామినేషన్’ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది అధికారులు, సమాఖ్యలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆదేశాల ప్రకారం అవార్డుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎవరి ప్రతిపాదన అవసరం లేదు. అథ్లెట్ తనకు సంబంధించిన విషయాలతో కూడిన సొంత […]

Read More
ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

ఇంగ్లండ్‌ పర్యటనకు రాం

సెయింట్‌ జాన్స్‌ (అంటిగ్వా): కరోనా నేపథ్యంలో.. వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు తాము రాలేమని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్ మెయర్, కీమో పాల్ వెల్లడించారు. దీంతో వీళ్లను పక్కనబెట్టి ఈ సిరీస్ కోసం 14 మందితో కూడిన వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ముగ్గురు క్రికెటర్ల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) తెలిపింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బోనెర్, పేసర్ కెమెర్ హోల్డర్ తొలిసారి విండీస్ […]

Read More