Breaking News

రామాయంపేటలో ఒకరికి కరోనా!

RAMAYAMPETA1

సారథి న్యూస్, రామాయంపేట: హైదరాబాద్​కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా మారుమూల పట్టణాలకు విస్తరిస్తున్నది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్​ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పట్టణంలో ఆంక్షలు విధించారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్​లో ఓ విందుకు హాజరైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు.