Breaking News

మున్సిపల్ ​నివేదిక ఆవిష్కరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్​శాఖ 20 19 – 20 వార్షిక నివేదికను బుధవారం మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మున్సిపల్​శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రులు అన్నారు.