![నిరుపేద వధువు పెండ్లికి సాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/nzpt2f.jpg?fit=630%2C319&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: రామాయంపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల వివాహానికి మెదక్జిల్లా నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పుస్తెమట్టెలను ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, అబ్దుల్, ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.