![శ్రీశైలం ఏడుగేట్ల ఎత్తివేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/srisailm-2.jpg?fit=1251%2C594&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: జూరాల, సుంకేసుల జలాశయాలను నుంచి నీటి ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు గురువారం మధ్యాహ్నం ఏడుగేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు.