Breaking News

పనుల్లో వేగం పెంచండి

సారథి న్యూస్, రామగుండం: మేడిపల్లి ఓపెన్ క్లాస్ ప్రాజెక్టు లో జరుగుతున్న పనులను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. బొగ్గు వెలికితీత, ఓబీ వెలికితీసి బ్లాస్టింగ్ ఆపరేషన్ గ్యాలరీ పీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జి ఎన్ జి ఎం కె నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, మేనేజర్ గోవిందరావు, సర్వే ఆఫీసర్ ఎండి సలీం, ప్రాజెక్ట్ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు,