![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/TASKFORCE.jpg?fit=1280%2C576&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది భారీగా నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిట్టు తిరుమల్, కుమార్ అనే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.