Breaking News

కరోనా టెస్టులు చేసే ల్యాబ్స్​ ఇవే

సారథి న్యూస్​, హైదారాబాద్​: తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేట్​ ల్యాబ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, బోయినపల్లి అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌, లింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, న్యూబోయినపల్లిలోని మెడ్సిస్ పాత్​ల్యాబ్స్​, సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, మేడ్చల్, మల్కాజిగిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్, బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్, మాదాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్, బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్, సికింద్రాబాద్​లోని కిమ్స్​, లెప్రా సొసైటీ బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్ చర్లపల్లి, సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ ల్యాబ్ పరీక్షలు చేయనున్నారు.
ప్రభుత్వ ల్యాబ్స్
గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాఫికల్, కమ్యూనికేషన్ డిసిజెస్, హైదరాబాద్
నిజాం ఇనిస్టూట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్
ఈఎస్​ఐసీ మెడికల్ కాలేజ్, హైదరాబాద్
కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్
రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్