Breaking News

ఓటు వేసిన కేటీఆర్​

ఓటు వేసిన కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట తహసీల్దార్​కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్​లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.