![ఓటు వేసిన కేటీఆర్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/12.jpg?fit=543%2C342&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్పేట తహసీల్దార్కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.