సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సుధీర్ రెడ్డి లచ్చిరెడ్డి , కిషన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అర్జున్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి, నోముల దయానంద గౌడ్, కడారి శ్రీలత అనిల్ కుమార్, సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త రామ్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ నాయక్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుల్ల నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- December 15, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- ‘Organic’
- ‘సేంద్రియ’
- BJP
- CROPS
- LEADERS
- NARENDRA MODI
- policy
- PRIME MINISTER
- should be harvested
- Turkyanjal
- తుర్కయంజాల్
- నరేంద్రమోడీ
- నాయకులు
- పంటలు
- పండించాలి
- ప్రధాని
- బీజేపీ
- విధానం
- Comments Off on ‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి