![వాహనాల తనిఖీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/25HSB01.jpg?fit=947%2C527&ssl=1)
సారథి, చొప్పదండి: లాక్ డౌన్ లో భాగంగా మంగళవారం చొప్పదండి సీఐ కె.నాగేశ్వర్ రావు, ఎస్సై బి.వంశీకృష్ణ వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని మూడు వెహికిల్స్ ను సీజ్ చేశారు. 15 వాహనాలను ఫైన్ వేశారు. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి పనులు ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని కోరారు.