Breaking News

ఉమ్మి

పిచ్ లను మార్చుకోండి

పిచ్ లను మార్చుకోండి

న్యూఢిల్లీ: కరోనా తర్వాత జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ కండీషన్స్ మారిపోనున్న నేపథ్యంలో.. కొత్త తరహా ప్రయోగాలు చేయాలని ఐసీసీ క్రికెట్ కమిటీ చీఫ్ అనిల్‌ కుంబ్లే అన్నాడు. అందులో భాగంగా బ్యాట్, బంతికి మధ్య సమతూకం వచ్చేలా పిచ్ ను తయారు చేసుకోవాలని సూచించాడు. దీనివల్ల బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మి వాడకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాడు. ఉమ్మి వాడకపోవడం తాత్కాలికమే కాబట్టి.. బంతి మెరుపు కోసం మరే ఏ పదార్థాన్ని వాడే అవకాశం లేదన్నాడు. […]

Read More