కరోనా విపత్తువేళ రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఓ సంచలన ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరూ రోజూ 50 ఎంఎల్ వోడ్కా తీసుకుంటే కరోనా మన గొంతులోనే చనిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతడి సూచనపై సోషల్మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. తనకు కరోనా సోకిందని.. తాను రోజు వోడ్కా తాగి కరోనాను జయించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే వోడ్కాకు మించిన డ్రగ్ […]