Breaking News

కాకతీయులు

పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

ఆ ఊరే ఆలయ ప్రాంగణంలో కట్టినట్టు ఉంటుంది. పరిసరాలన్నీ శాసనాలున్న చారిత్రాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. ఒకప్పుడది గొప్ప ఆలయంగా విరాజిల్లింది. ప్రజలు మొక్కులు తీర్చుకొనే ఆధ్యాత్మిక కేంద్రంగా.. రాజులు పరిపాలన చేసే పాలనా కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయింది పొట్లపల్లి. ఇక్కడి శివాలయం, శిలాశాసనం, తవ్వకాల్లో బయటపడిన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంది. సారథి న్యూస్, హుస్నాబాద్: పొట్లపల్లి. క్రీ.శ 1066లో పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలపు శిలాశాసనం పొట్లపల్లి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని […]

Read More