డార్లింగ్ ప్రభాస్ వరుసగా చిత్రాలను అనౌన్స్ చేసి ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రిక్రియేట్ చేశాడు. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించనున్న భారీ ఇతిహాస చిత్రం ‘ఆది పురుష్’ మూవీకి సంబంధించిన ఒక అప్ డేట్ రానుంది. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. టీ సీరీస్ బ్యానర్పై అత్యంత భారీస్థాయిలో భూషణ్కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఇందులో కలియుగ రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ ఓం […]